E-Paper
Advertisement
యాదాద్రి, వరంగల్​ హైవే వివాదం.. సుప్రీంకోర్టులో ఎన్​‌హెచ్​ఏకు బిగ్ షాక్
వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూసేకరణ కీలక మైలురాయిగా నిలిచింది. ఇందుకు అవసరమైన సుమారు రూ. 600 కోట్ల నిధులను విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధులు అందిన వెంటనే భూ యజమానులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ అత్యంత కీలకం. నిధులు […]

Big Stories

×