E-Paper
Advertisement
Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్

Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్

Hyderabad Crime: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైసమ్మగూడలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చాకలి మణికంఠ (18) అనే విద్యార్థి..  తాను నివసిస్తున్న గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మణికంఠ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు […]

Big Stories

×