E-Paper
Advertisement
అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు.. సీనియ‌ర్ నాయ‌కుడు. మాజీ మంత్రి. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాల్లో కీల‌క ప‌ద‌వుల్లో రాణించిన‌వారు. ఆయ‌న కొన్నేండ్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. త‌న‌కు తానుగా రాజకీయంగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించుకున్నారు. ఏ పార్టీలో త‌ను ఇప్పుడు కొన‌సాగ‌డం లేద‌ని చెబుతున్నారు. కానీ బీఆరెస్.. ఆయ‌న మా పార్టీలో ఉన్నార‌ని చెప్పుకుంటారు. లేదు.. లేదు మా పార్టీ నేత అని కాంగ్రెస్ నాయ‌కులు చెప్పుకుంటున్నారు. కానీ ఆయ‌న‌కు ఈ రెండు పార్టీలంటే కూడా గిట్ట‌డం లేదు. న‌చ్చ‌డం లేదు. […]

Big Stories

Advertisement
×