E-Paper
Advertisement
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ప్రభుత్వంపైనే ఆందోళనకు దిగిన జీవన్ రెడ్డి, రైతుల కోసం రోడ్డెక్కిన మాజీ మంత్రి

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ప్రభుత్వంపైనే ఆందోళనకు దిగిన జీవన్ రెడ్డి, రైతుల కోసం రోడ్డెక్కిన మాజీ మంత్రి

జగిత్యాల జిల్లాలో రైతు సమస్యలపై పోరాటం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో మొక్కజొన్న రైతులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం సాగింది. తొలుత తన నివాసం నుండి జీవన్ రెడ్డి రైతులతో కలిసి స్వయంగా మోటార్ సైకిల్‌పై బైక్ ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది రైతులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]

Big Stories

Advertisement
×