E-Paper
Advertisement
BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో కాకపుట్టిస్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, వాస్తవికతకు దానికి ఎటువంటి సంబంధం లేదని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఆరు గ్యారెంటీల అమలు విజయవంతం ఎక్కడ అయ్యిందని ప్రశ్నించారు.నేటికీ ఆరుగ్యారంటీల అమలు పూర్తిగా కాలేదని […]

Big Stories

×