E-Paper
Advertisement
GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు […]

Vizag Railway Station: రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Big Stories

×