E-Paper
Advertisement
మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

Paddy Exploitation: స్వేచ్ఛ బ్యూరో: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసుకొని వస్తున్న అన్నదాతకు మిల్లుల వద్ద చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. వెరసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ఆ మద్దతు ధర అంతా మధ్యలోనే అయిపోతుంది. మిల్లర్లు పెడుతున్న నిబంధనలు, హమాలీలు చేస్తున్న వసూళ్లతో సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నాడు. మరోవైపు తాలుపేరుతో.. రాష్ట్రంలో 8575 కేంద్రాల్లో […]

Big Stories

Advertisement
×