E-Paper
Advertisement
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Bullet Train: భారతదేశపు ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గడువు మరింత ఆలస్యం కానుంది. ప్రధానంగా 2027 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల వల్ల ఇది మరింత ఆలస్యం కానుంది. ఈ జాప్యం కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా, భారత్-జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన, అలాగే దేశీయంగా రాజకీయ వివాదాలకు దారితీసింది. ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణాలు ఈ మెగా ప్రాజెక్టు వెనుకబడటానికి కొన్ని […]

Big Stories

Advertisement
×