E-Paper
Advertisement
CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో.. ఇక పాలన పరుగులు పెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అన్ని విభాగాల అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పని తీరును తాను స్వయంగా సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వందశాతం విజయవంతం కావాలన్నారు సీఎం. అందుకు అధికారుల సహకారం ఉండాలన్నారు. […]

Big Stories

×