E-Paper
Advertisement
మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. తెలంగాణ ధాన్యంపై వేరే రాష్ట్రాల కన్ను..!

మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. తెలంగాణ ధాన్యంపై వేరే రాష్ట్రాల కన్ను..!

Paddy Smuggling: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. క్వింటాకు రూ.2389 ప్రభుత్వం మద్దతు ధర, బోనస్ సైతం చెల్లిస్తుండటంతో దీన్ని అదునుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు వస్తుంది. కొంతమంది వ్యాపారులు, మధ్యవర్తులు నకిలీ పత్రాలను సృష్టిస్తూ ధాన్యం తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రహదారుల నుంచి ధాన్యం తీసుకొస్తున్నారని సమాచారం. చెక్ పోస్టుల దగ్గర సైతం తనిఖీలు […]

Big Stories

×