E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Advertisement Bengaluru Triple Murder: ఇప్పుడు సమాజంలో సహజీవనం పెద్ద ట్రెండ్‌గా మారింది. దీన్ని ఓ స్టేటస్‌గా కొందరు చెప్పుకుంటున్నారు. దీని బారిన పడిన యువతీ యువకులు తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. ఇలాంటివి మనకు వద్దని చెప్పినందుకు తల్లిదండ్రులు, చెల్లిని చంపేసింది మరొక కూతురు. బెంగుళూరులో ట్రిపుల్ మర్డర్ కలకలం బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్‌లో […]

Big Stories

×