E-Paper
PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

Advertisement PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ […]

×