E-Paper
Advertisement
బీహార్‌ను తలపిస్తున్న తెలంగాణ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

బీహార్‌ను తలపిస్తున్న తెలంగాణ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

KTR: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ, కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టోర్ సిబ్బందిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చిన కేటీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో […]

కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు,  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ నగరంలో ఆదివారం నాడు అత్యంత సాహసోపేతమైన సంచలన దోపిడీ చోటుచేసుకుంది. పట్టపగలు నగర నడిబొడ్డున ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘోర దురాగతం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హుటాహుటిన జ్యువెలరీ షాపునకు చేరుకున్నారు. అక్కడ జరిగిన పరిస్థితిని క్షుణ్ణంగా […]

Big Stories

Advertisement
×