E-Paper
Advertisement
పీఎన్జీకి మారినా దీపం రాయితీ వర్తిస్తుంది.. లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు భరోసా

పీఎన్జీకి మారినా దీపం రాయితీ వర్తిస్తుంది.. లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు భరోసా

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా చమురు ధరల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ […]

PNG గ్యాస్ బిల్లులో తప్పులు.. ఇంట్లో కూర్చొనే సరైన బిల్లు ఆన్‌లైన్‌లో ఇలా తీయండి

Big Stories

×