E-Paper
Advertisement
శాంతి భద్రతలపై అలసత్వం.. పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి

శాంతి భద్రతలపై అలసత్వం.. పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: టెక్నాలజీ అనుగుణంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అందుకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. శాంతి భద్రతలపై ఏ మాత్రం అలసత్వం వహించినా  సహించేది లేదని తేల్చిచెప్పేశారు. పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ‌లో పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్ అధికారులు, […]

శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. పోలీస్ బాసులకు దిశా నిర్దేశం!
Gadwal SP: ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలి.. పోలింగ్ స్టేషన్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు!

Gadwal SP: ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలి.. పోలింగ్ స్టేషన్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు!

Gadwal SP:  పురపాలక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్పీ  సాయంత్రం గద్వాల్ పట్టణంలో ఉన్న పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. Also Read: HYDRA: రూ. 1511 కోట్ల […]

Big Stories

×