E-Paper
Advertisement
కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ

కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ

Rayalaseema: కడపలో జరిగిన ‘రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంత భవిష్యత్తుపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాయలసీమకు ఉన్న అపారమైన వనరులు, ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిపై ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ప్రస్తుతం చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు వేగంగా విస్తరిస్తున్నాయని.. వీటి అనుసంధానంతో రాయలసీమ త్వరలోనే ఒక పవర్ హౌస్‌గా మారబోతోందని పేర్కొన్నారు. మరోవైపు విశాఖలో వస్తున్న గూగుల్ సెంటర్ వల్ల రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ఇటు సీమ […]

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో తాను పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినప్పుడు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గోదావరి జిల్లాలు ఎడారి అవుతాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత వల్ల గాడితప్పిన పాలనను తిరిగి బాగు చేయడానికి తమ సమయమంతా వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుస్థిరమైన పాలన ఉంటేనే […]

Big Stories

Advertisement
×