E-Paper
Advertisement
Revanth Reddy: 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. ముంబయి క్లైమేట్ వీక్‌లో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ మంత్రం!

Revanth Reddy: 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. ముంబయి క్లైమేట్ వీక్‌లో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ మంత్రం!

Revanth Reddy: ముంబయిలో నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంతోనే ప్రపంచ పరిరక్షణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు. ఈ క్రమంలో పర్యావరణ హితమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు వ్యూహాత్మక జోన్లుగా విభజించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని 2034 నాటికి […]

Big Stories

×