E-Paper
Advertisement
నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

18-04-2026 కాళేశ్వరంపై కీలక నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల రిపేర్లకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌ పనులు స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ […]

Big Stories

×