E-Paper
Advertisement
CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పర్యటనలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు కూడా  పాల్గొన్నారు. భక్తుల సౌకర్యం, పూజా ఏర్పాట్ల నిర్వహణలో.. ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయం చేశారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారం సమర్పించిన తరువాత, మొక్కులు చెల్లింపు కార్యక్రమం కూడా […]

CM Revanth Reddy: మేడారం పర్యటనకు.. సీఎం రేవంత్‌ రెడ్డి

Big Stories

×