E-Paper
Advertisement
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్, విజయ్-సానా-రామకృష్ణలకు ఛాన్స్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్, విజయ్-సానా-రామకృష్ణలకు ఛాన్స్

CM Chandrababu: ఎట్టకేలకు పార్టీ తరపున మూడు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసింది టీడీపీ హైకమాండ్. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. వారిలో భాష్యం రామకృష్ణ, సానా సతీష్(రెండోసారి), చింతకాయల విజయ్‌ల పేర్లను ఖరారు చేసింది. పార్టీ తరపున వారికి పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించింది టీడీపీ […]

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం

Big Stories

×