E-Paper
Advertisement
Sepsis: క్యాన్సర్ కాదు.. అత్యధిక భారతీయులను చంపేస్తున్న భయానక వ్యాధి ఇదే, మీరూ జర భద్రం!

Sepsis: క్యాన్సర్ కాదు.. అత్యధిక భారతీయులను చంపేస్తున్న భయానక వ్యాధి ఇదే, మీరూ జర భద్రం!

Sepsis: ప్రతి ఏడాది లక్షలాది మంది అనేక రకాల వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కానీ సెప్సిస్ అనే సమస్య వీటికంటే ప్రాణాంతకంగా మారిందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రక్తంలోకి విడుదలయ్యే రసాయలనాలు శరీరం అంతా వ్యాపించినప్పుడు వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మనల్ని అనేక వ్యాధులు , ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తున్నప్పటికీ, ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందనగా అది అతిగా […]

Big Stories

Advertisement
×