E-Paper
Advertisement
Jyotirlinga Darshan: ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం.. భువిపై వెలసిన పరమశివుని దివ్య క్షేత్రాలు

Jyotirlinga Darshan: ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం.. భువిపై వెలసిన పరమశివుని దివ్య క్షేత్రాలు

Jyotirlinga Darshan: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది.. భువిపై వెలసిన కైలాసంగా ప్రసిద్ధికెక్కింది శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దివ్యక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా దర్శనిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నాడు. ఇక, మధ్యప్రదేశ్‌లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు సైతం మహా మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. శ్రీశైల మందిరం.. శ్రీమల్లికార్జునం అంటూ భక్తులు ఎలుగెత్తి చాటే దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగం దర్శనమిస్తోంది. శ్రీశైలం జ్యోతిర్లింగ […]

Big Stories

×