E-Paper
Advertisement
Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

Phone Tapping Case : క్లైమాక్స్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు.. గులాబీ అగ్రనేతల అరెస్టు ఖాయం?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై ఏ1 నిందితుడిగా పిలువబడుతున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా ఆయన విచారణకు సహకరించడం లేదని, పెన్ డ్రైవ్స్, ల్యాప్‌ట్యాప్స్ పాస్‌వర్డ్స్ చెప్పడం లేదని సిట్ సుప్రీంకోర్టుకు పలుమార్లు విన్నవించింది. ఆయనకు కోర్టు కల్పించిన ఇంటీరియమ్ ప్రొటెక్షన్ […]

Big Stories

×