E-Paper
Advertisement
South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

South Telangana: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని ‘దక్షిణ తెలంగాణ’ ప్రాంతంపై గులాబీ బాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అంతర్గత (ఇంటర్నల్) సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేయడమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. […]

Big Stories

Advertisement
×