E-Paper
అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

Advertisement విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆయన సంచలన విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. అమరావతిలో కేవలం కాంక్రీట్ వేసి ఏదో […]

Big Stories

×