E-Paper
Advertisement
Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: ఏపీలో షాకింగ్ ఘటన.. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం, బీసీటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరంతా బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. అయితే సాధారణంగా పాఠశాల నుండి ఇంటికి వెళ్లాల్సిన సమయం దాటినా విద్యార్థులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుండి అదృశ్యమైనట్లు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో […]

Visakhapatnam Beach: ప్రాణం తీసిన సరదా.. విశాఖ బీచ్‌లో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్

Big Stories

Advertisement
×