E-Paper
Advertisement

Visakhapatnam Beach: ప్రాణం తీసిన సరదా.. విశాఖ బీచ్‌లో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్

Visakhapatnam Beach: ప్రాణం తీసిన సరదా.. విశాఖ బీచ్‌లో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్
Advertisement

Visakhapatnam Beach:  విశాఖ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు గల్లంతయ్యారు. వుడా పార్కు లైట్ హౌస్ సమీపంలో ఎనిమిది మంది స్నేహితులు బీచ్‌కు వచ్చారు. వీరిలో నలుగురు స్నానానికి సముద్రంలోకి దిగారు. రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ అనే ఇద్దరు విద్యార్ధులు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. తేజస్ మృతదేహం లభ్యం అయ్యింది. మరొకరు కోసం పోలీసులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×