E-Paper
Advertisement
TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

ఏపీ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు, అసభ్యకర మాటలు, కుట్రలుకుతంత్రాలకు అధికార పార్టీ నేతలు సహనం కోల్పోతున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం శాంతంగా ఉన్నామని, ఇప్పుడు కూడా అలాగే ఉంటే వైసీపీ నేతల ఆగడాలు పేట్రేగిపోతాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రతిసారి చేతులు కట్టుకుని కూర్చోవడం వలన వైసీపీ గూండాల చేష్టలు మితిమీరుతున్నాయని.. ఈసారి ఎలాగైనా వారికి బుద్ది చెప్పాల్సిందేనని […]

Big Stories

Advertisement
×