E-Paper
Advertisement
పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన సాగిస్తూనే, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. […]

Big Stories

×