E-Paper
Advertisement

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం
Advertisement

Kadiri Child Murder: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల కుమారుడిని తల్లి అతి దారుణంగా చంపింది. దీంతో ఈ సంఘటన కలకం రేపింది. ముక్కుపచ్చలారని పసిగుడ్డును చంపడంతో పాటు భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది.

వివరాలిలా..

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న కొడుకును తల్లి చంపింది. అనారోగ్యంతో కొడుకు మృతి చెందినట్లు భర్త డాక్టర్ విజయ్ బాబును సైతం నమ్మించింది. దీంతో భార్యపై అనుమానంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కదిరే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసారు.

Advertisement

Also read: JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

చున్నీతో గొంతు బిగించి..

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకును తల్లి నందిని మెడకు చున్నీతో బిగించి హత్య చేసినట్లు కదిరి పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలతో కొడుకును చంపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నందినిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా నందినికి 14 రోజులు రిమాండ్‌ను కోర్టు విదించింది. దీంతో నిదితురాలును అనంతపురం సబ్ జైలుకు తరలించారు.

Advertisement

Also read: SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×