E-Paper
Advertisement
Gurugram: టెక్కీ ఎంత పని చేశాడు.. ప్రియురాల్ని పొడిచి చంపి, ఆ తర్వాత ఏం చేశాడంటే

Gurugram: టెక్కీ ఎంత పని చేశాడు.. ప్రియురాల్ని పొడిచి చంపి, ఆ తర్వాత ఏం చేశాడంటే

Gurugram: భార్యాభర్తల మధ్యే కాదు.. ప్రియుడు-ప్రియురాల మధ్య మనస్పర్థలు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా చంపుకునే ఘటన క్రమంగా జోరుందుకుంటున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..  తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియురాలి లేని లోకంలో ఉండలేనని భావించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన-హర్యానా గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రేష్ఠ- ఇషాకాలకు చాలా కాలంగా పరిచయం ఉంది. శ్రేష్ఠ మాలిక్ […]

Big Stories

Advertisement
×