E-Paper
మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిపై సీరియస్ అవుతున్న ఎగ్జిబిటర్లు.. ఎందుకంటే?

మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిపై సీరియస్ అవుతున్న ఎగ్జిబిటర్లు.. ఎందుకంటే?

Theatre Crisis: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మే 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూతపడనున్నాయనే వార్తలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ అనుసరిస్తున్న డిస్ట్రిబ్యూషన్ విధానంపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెంట్ పద్ధతిలో నష్టాలు భరించలేమని, పర్సంటేజ్ పద్ధతిని అమలు చేయకపోతే థియేటర్లను శాశ్వతంగా మూసివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. Read also-జబర్దస్త్ ఫైమా షాకింగ్ కామెంట్స్!.. నరేష్‌తో ఎఫైర్ గురించి ఏం చెప్పారంటే? […]

×