E-Paper
Advertisement
వరుసగా ఆడపిల్లలని కన్నతండ్రి ఘాతుకం.. స్విమ్మింగ్ పూల్‌లో భార్య, బిడ్డల హత్య

వరుసగా ఆడపిల్లలని కన్నతండ్రి ఘాతుకం.. స్విమ్మింగ్ పూల్‌లో భార్య, బిడ్డల హత్య

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్‌లో జరిగిన తల్లీకూతుళ్ల మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరించేందుకు భర్త అజారుద్దీన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. పక్కా ప్లాన్‌తో భార్యను, ఇద్దరు కుమార్తెలను అతను అంతమొందించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారనే కక్షతోనే ఈ కిరాతకానికి పాల్పడినట్లు సమాచారం. ప్లాన్ ప్రకారం హత్య నిన్న రాత్రి 8 గంటల సమయంలో భార్య ఫర్హానా, కుమార్తెలు ఉమెరా, ఆయేషాలను అజారుద్దీన్ స్విమ్మింగ్ […]

Big Stories

Advertisement
×