E-Paper
Advertisement
Student Suicide: తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్

Student Suicide: తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్

Student Suicide: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ఆరోపణల వల్ల విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తుంది. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న శ్రీవిద్య అనే విద్యార్థిని, యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. అయితే.. ఇటీవల ఆమె గదిలో ఉంటున్న తోటి విద్యార్థినుల ల్యాప్‌టాప్‌లు, కొన్ని బంగారు నగలు మాయమయ్యాయి. ఈ క్రమంలో.. ఆ వస్తువులను శ్రీవిద్యే దొంగిలించి ఉంటుందని తోటి విద్యార్థినులు ఆమెపై బలంగా […]

Big Stories

×