E-Paper
Advertisement
Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train:  రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులు టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి పారిపోయారు. పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో రైల్వే తనిఖీ అధికారులకు చుక్కలు చూపించారు కొందరు యాత్రికులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది యాత్రికులు మధురై-రామేశ్వరం ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. అయితే.. వీరిలో అత్యధికులు టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించినట్లు […]

Big Stories

×