E-Paper
Advertisement
అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Amarnath Yatra Suspended: జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు-స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. దీంతో వివిధ ప్రాంతాల బేస్ క్యాంపుల వద్ద యాత్రికులను నిలిపివేశారు అధికారులు. అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు-జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిన్నటివరకు మంచు శివలింగం అమాంతంగా  కరిగిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో అలజడి మొదలైంది. ఏడాది తర్వాత […]

Big Stories

Advertisement
×