E-Paper
Advertisement
Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ 2026లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ సమక్షంలోనే ఇంతటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన రాష్ట్ర […]

Big Stories

×