E-Paper
Advertisement
Bhogapuram Airport: భోగాపురం కంటే వందే భారత్ మేలు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Bhogapuram Airport: భోగాపురం కంటే వందే భారత్ మేలు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడం కంటే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు చేరుకోవడం సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక డిమాండ్లను లేవనెత్తారు. కనెక్టివిటీ సమస్యలు గురించి ఏమన్నారంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరం నుండి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని ఎమ్మెల్యే […]

Big Stories

×