E-Paper
Advertisement
Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Water Tourism: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భవిష్యత్తులో పర్యాటక రద్దీ పెరిగే అవకాశం ఉన్న మరో మూడు ప్రాంతాలలో కొత్తగా బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొండపోచమ్మ సాగర్, కోస్గి, గుడిచెరువు జలాశయాల్లో బోటింగ్ నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖ ఒక ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ […]

Big Stories

Advertisement
×