BigTV English

Election Commission Of India : 5 రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా పట్టుబడిన నగదు.. ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

Election Commission Of India : 5 రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా పట్టుబడిన నగదు.. ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

Election Commission Of India : దేశవ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్‌ చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


5 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్‌ చేసినట్లు ఈసీ ప్రకటించింది. గత ఎన్నికలతో పోల్చితే 7 రెట్లు ఎక్కువ నగదు సీజ్‌ చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న 5 రాష్ట్రాల్లో.. తెలంగాణలోనే ఎక్కువ సీజ్‌ చేశామని ఈసీ ప్రకటించింది.

ఇప్పటి వరకు తెలంగాణలో సీజ్‌ చేసిన సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. నగదు రూ.225.23 కోట్లు సీజ్ చేశామని తెలిపింది. రూ.86.82 కోట్ల విలువైన మద్యం పట్టుబడిందని పేర్కొంది. రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని ప్రకటించింది. రూ.191.02 కోట్ల విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులు పట్టుబడ్డాయని వివరించింది. మొత్తంగా తెలంగాణలో సీజ్‌ చేసిన సొత్తు విలువను రూ.659.2 కోట్లు ఉంటుందని ఈసీ స్పష్టం చేశారు.


Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×