E-Paper
Advertisement

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: గోల్డ్ రేట్స్ ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కోరోజు తక్కువగా ఉంటే.. మరి సటి రోజు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పండగ వేళ ఈసమెత్తు బంగారం అయిన కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏకంగా రూ. 80,000 వేల మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబర్ 20 ఆదివారం ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా పది గ్రాములు పెరిగి 79, 420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర 72, 800 పెరిగింది.

ఇక త్వరలోపెళ్లి సీజన్, అలాగే పండుగలు రాబోతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే..  రాష్ట్రాల వారిగా పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ. 79, 570 ఉంది.  22 క్యారెట్ల.. బంగారం ధర రూ. 72,930 కు పెరిగిందని చొప్పొచ్చు. ముంబైలో కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతుంది.  24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 72,800 వద్ద ట్రెండింగ్‌లో ఉంది. ఇక పసిడి ధరలు  చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79, 420 ఉండగా,  22 క్యారెట్ల పసిడి ధర రూ.72, 800 ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.79, 420 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 ఉంది. ఇక విజయవాడలో కూడా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది. వైజాగ్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.. ఆదివారం నాడు కిలో వెండి ధర ఏఏ రాష్ట్రాల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, పుణె, ముంబయి వంటి తదితర రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 99, 500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 07, 000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కిలో వెండి ధర 1,07, 000 ఉంది.

 

 

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×