E-Paper
Advertisement

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..
Advertisement

Today Gold Price: గోల్డ్ రేట్స్ ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కోరోజు తక్కువగా ఉంటే.. మరి సటి రోజు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పండగ వేళ ఈసమెత్తు బంగారం అయిన కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏకంగా రూ. 80,000 వేల మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబర్ 20 ఆదివారం ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా పది గ్రాములు పెరిగి 79, 420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర 72, 800 పెరిగింది.

ఇక త్వరలోపెళ్లి సీజన్, అలాగే పండుగలు రాబోతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే..  రాష్ట్రాల వారిగా పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ. 79, 570 ఉంది.  22 క్యారెట్ల.. బంగారం ధర రూ. 72,930 కు పెరిగిందని చొప్పొచ్చు. ముంబైలో కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతుంది.  24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 72,800 వద్ద ట్రెండింగ్‌లో ఉంది. ఇక పసిడి ధరలు  చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79, 420 ఉండగా,  22 క్యారెట్ల పసిడి ధర రూ.72, 800 ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.79, 420 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Advertisement

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 ఉంది. ఇక విజయవాడలో కూడా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది. వైజాగ్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.. ఆదివారం నాడు కిలో వెండి ధర ఏఏ రాష్ట్రాల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, పుణె, ముంబయి వంటి తదితర రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 99, 500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 07, 000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కిలో వెండి ధర 1,07, 000 ఉంది.

 

 

 

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×