E-Paper
Advertisement

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..
Advertisement

Today Gold Price: గోల్డ్ రేట్స్ ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కోరోజు తక్కువగా ఉంటే.. మరి సటి రోజు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పండగ వేళ ఈసమెత్తు బంగారం అయిన కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏకంగా రూ. 80,000 వేల మార్కును దాటేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబర్ 20 ఆదివారం ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా పది గ్రాములు పెరిగి 79, 420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర 72, 800 పెరిగింది.

ఇక త్వరలోపెళ్లి సీజన్, అలాగే పండుగలు రాబోతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువే..  రాష్ట్రాల వారిగా పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ. 79, 570 ఉంది.  22 క్యారెట్ల.. బంగారం ధర రూ. 72,930 కు పెరిగిందని చొప్పొచ్చు. ముంబైలో కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతుంది.  24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 72,800 వద్ద ట్రెండింగ్‌లో ఉంది. ఇక పసిడి ధరలు  చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79, 420 ఉండగా,  22 క్యారెట్ల పసిడి ధర రూ.72, 800 ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.79, 420 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Advertisement

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 ఉంది. ఇక విజయవాడలో కూడా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది. వైజాగ్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు రూ. 79, 420 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72, 800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.. ఆదివారం నాడు కిలో వెండి ధర ఏఏ రాష్ట్రాల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, పుణె, ముంబయి వంటి తదితర రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 99, 500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 07, 000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కిలో వెండి ధర 1,07, 000 ఉంది.

 

 

 

Related News

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×