E-Paper
Advertisement

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు

Chinese billionaires: చైనా కుబేరులు విదేశాల బాట పడుతున్నారు. వ్యాపారాల్లో కూడబెట్టిన సంపాదనంతూ మూటకట్టుకొని సింగపూర్‌కు చెక్కేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉన్న సంపన్నుల్లో దాదాపు 10 శాతం మంది సింగపూర్‌కు మాకాం మార్చేశారు.

చైనా ప్రభుత్వం కొంతకాలంగా దిగ్గజ వ్యాపారవేత్తలు, కుబేరులు, టెక్ బిలియనీర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాట జారినందుకు అక్కడి ప్రభుత్వం అతనిపై కక్ష్య కట్టింది. దీంతో ఆయన సంపాదనంతా కోల్పోయి… చివరికి జపాన్‌లో తలదాచుకుంటున్నాడు.

అయితే జాక్‌మా పరిస్థితే భవిష్యత్తులో తమకెందుకు రాదని సంపన్నులు ఆందోళన చెందుతన్నారు. ఈక్రమంలో వారంతా సింగపూర్‌కు పమయనమవుతున్నారు. సింగపూర్‌లో ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే పన్నుల శాతం కూడా చాల తక్కువ. అంతేకాకుండా సింగపూర్‌లో చైనా నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా నివసిస్తుంటారు. ఈక్రమంలో సింగపూర్‌కు పమయనమవ్వడానికి చైనా కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.

సింగపూర్‌కు వెళ్లడం వల్ల ఇప్పటి వరకు సంపాదించిన సొమ్మను కాపాడుకోవడంతో పాటు.. రాబోయే తరాల వారికి అందించవచ్చని సంపన్నులు భావిస్తున్నారట. అందుకే సింగపూర్‌కు వెళ్తున్న చైనా సంపన్నుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×