E-Paper
Advertisement

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు
Advertisement

Chinese billionaires: చైనా కుబేరులు విదేశాల బాట పడుతున్నారు. వ్యాపారాల్లో కూడబెట్టిన సంపాదనంతూ మూటకట్టుకొని సింగపూర్‌కు చెక్కేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉన్న సంపన్నుల్లో దాదాపు 10 శాతం మంది సింగపూర్‌కు మాకాం మార్చేశారు.

చైనా ప్రభుత్వం కొంతకాలంగా దిగ్గజ వ్యాపారవేత్తలు, కుబేరులు, టెక్ బిలియనీర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాట జారినందుకు అక్కడి ప్రభుత్వం అతనిపై కక్ష్య కట్టింది. దీంతో ఆయన సంపాదనంతా కోల్పోయి… చివరికి జపాన్‌లో తలదాచుకుంటున్నాడు.

Advertisement

అయితే జాక్‌మా పరిస్థితే భవిష్యత్తులో తమకెందుకు రాదని సంపన్నులు ఆందోళన చెందుతన్నారు. ఈక్రమంలో వారంతా సింగపూర్‌కు పమయనమవుతున్నారు. సింగపూర్‌లో ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే పన్నుల శాతం కూడా చాల తక్కువ. అంతేకాకుండా సింగపూర్‌లో చైనా నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా నివసిస్తుంటారు. ఈక్రమంలో సింగపూర్‌కు పమయనమవ్వడానికి చైనా కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.

సింగపూర్‌కు వెళ్లడం వల్ల ఇప్పటి వరకు సంపాదించిన సొమ్మను కాపాడుకోవడంతో పాటు.. రాబోయే తరాల వారికి అందించవచ్చని సంపన్నులు భావిస్తున్నారట. అందుకే సింగపూర్‌కు వెళ్తున్న చైనా సంపన్నుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Tags

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×