BigTV English
Advertisement

Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అటు వైసీపీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈక్రమంలో టీడీపీకి మద్ధతుగా ఓ వైసీపీ నేత రిలీజ్ చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి విమానంలో హైదరాబాద్‌కు వెళ్తూ పక్కసీట్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ‘‘చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రజలందరూ రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారు. నేను వైసీపీ నేతను అయినప్పటికీ.. అమరావతిని రాజధానిని చేయడం చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో సేవ చేశారు.. ఆయనలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×