E-Paper
Advertisement

Three Indian Women were killed in US: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

Three Indian Women were killed in US: అమెరికాలో పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతిచెందారు. ఓ వ్యక్తి గాయపడినట్లుగా తెలుస్తోంది. మృతులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ కరోలినాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. వారంతా కూడా గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఓ కారులో భారతీయ మహిళలు ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కారురోడ్డు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్లడంతో ప్రమాదానికి గురైందని, ప్రమాద సమయంలో సుమారుగా గాల్లోకి 20 అడుగుల ఎత్తు మేరా లేచి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.

Also Read: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు..?

అయితే, ఈ ప్రమాదంపై అక్కడి అధికారి మాట్లాడుతూ.. వీరు ప్రయాణిస్తున్న వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణం చేతనే కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోందని చెప్పారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×