E-Paper
Advertisement

UP Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

UP Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
Uttar Pradesh accident news
6 of family from Bihar killed in road accident in UP’s Jaunpur(Today’s news in telugu): ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్ – అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ తిరేహా సమీపంలో శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుంకుంది. బీహార్ లోని  ప్రయాగ్ రాజ్ కు ఒకే కటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్ పూర్ నుంచి కెరకట్ వైపు మలుపుతిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.

 

Read more: ఎవరైతే నాకేంటి..అంబానీ కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సింగర్

ఆ ప్రమాదం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో మరణించిన మృతి దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పొలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బీహార్ లోని సీతామర్షికి చెందిన గజధర్ శర్మ అతని కుమారుడు చందన్ శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు అతని కుటుంబసభ్యులు తొమ్మిది మంది కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేసారు. ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును వదిలేసి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ద్వంసం అయిన కారు, లారీనీ, క్రేన్, జేసీబీల సాయంతో వాటిని తొలగించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×