E-Paper
Advertisement

PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్‌ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.

PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్‌ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.

మేఘాలయా రాష్ట్రం రాబోయే రోజుల్లో సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రిపుర ప్రజల శ్రేయస్సు, సామరస్యాన్ని కోరుకుంటున్నాన్నారు. ఆ రాష్ట్రాల ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×