E-Paper
Advertisement
Half Day Schools: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఈ 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు
10th Class Exams: టెన్త్ పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్థుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు

10th Class Exams: టెన్త్ పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్థుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు

10th Class Exams: పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకుని.. ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో కూడా ఇదే విధానాన్ని తప్పనిసరిగా అనుసరించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బోధన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో.. […]

Big Stories

×