E-Paper
Advertisement
Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం..  లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకని అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు.   వందేమాతరం గేయానికి 150 ఏళ్లు వందేమాతరం గేయంపై సోమవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర  సంగ్రామం ఫలితంగానే మనమందరం ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశాన్ని […]

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?
150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

150 Years of Vande Mataram: భారత స్వాతంత్య్ర పోరాటంలో అజరామర స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు (నవంబర్ 7) దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ 150వ వార్షికోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే ప్రధాన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండగా, రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం (ఉత్సవం) సందర్భంగా […]

Big Stories

×