E-Paper
Advertisement
KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలా.. కేటీఆర్ ఫైర్..!
AI Impact Summit 2026: ఢిల్లీలో హైటెక్ మహాభారతం.. ఏఐ రూపంలో దర్శనమిచ్చిన కృష్ణార్జునులు, చూస్తే రెండు కళ్లు సరిపోవు భయ్యా..

AI Impact Summit 2026: ఢిల్లీలో హైటెక్ మహాభారతం.. ఏఐ రూపంలో దర్శనమిచ్చిన కృష్ణార్జునులు, చూస్తే రెండు కళ్లు సరిపోవు భయ్యా..

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అద్భుత ఘట్టాలకు వేదికైంది. భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతమైన టెక్నాలజీని ప్రదర్శించింది. ముఖ్యంగా మహాభారత ఘట్టాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పునఃసృష్టి చేసి అక్కడకు వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణార్జునుల హోలోగ్రామ్ అవతారాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాయి. కట్టింగ్ ఎడ్జ్ హోలోగ్రామ్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీకృష్ణుడు, అర్జునుడి ప్రతిమలు అక్కడ […]

Big Stories

Advertisement
×