E-Paper
Advertisement
Rayachoti Politics: రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకంటే!
Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minster Ram Prasad Reddy: ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ఆయన ఆవేదన చెందారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకపోతే వచ్చే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాంప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం రాయచోటి […]

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Big Stories

×